కాజీపేట రైల్వేస్టేషన్​లో అగ్నిప్రమాదం

మన Enadu: కాజీపేట రైల్వే స్టేషన్‌లో నాలుగో ప్లాట్ ఫాంపై నిలిచి ఉన్న గూడ్స్ రైలు నుండి పొగలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఒక్క సారిగా భారీగా పొగలు రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు.

అప్రమత్తమైన అధికారులు గూడ్స్ రైలు నుండి వస్తున్న పొగలను చూసి సంబంధిత అధికారులను అలర్ట్ చేశారు. అయితే గూడ్స్ లో ఉన్నది బొగ్గు అయి ఉంటుందని ప్రాథమిక సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts

BREAKING: సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు.. ఎందుకంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu)కు ఈడీ అధికారులు నోటీసులు(ED Notice) పంపారు. సురానా గ్రూప్(Surana Group), సాయి సూర్య డెవలపర్ల(Sai Surya Developers)కు సంబంధించిన వ్యవహారంలో ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈనెల 27న విచారణ(investigation)కు రావాలని…

మరో దారుణం.. భర్తను చంపి పూడ్చి పెట్టిన భార్య.. చివరకు?

భార్యల చేతిలో భర్తల చావులు ఈ మధ్య ఎక్కువయ్యాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. వేధింపులు తట్టుకోలేక కొందరు.. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని మరికొందరు.. ఇలా వివిధ కారణాలతో భర్తను భార్య హతమారుస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *