NTR: ఈరోజు థియేటర్లలో మారణహోమమే.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

బాలీవుడ్ స్టార్‌ హృతిక్ రోషన్‌(Hrithik Roshan), యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్(NTR) హీరోలుగా ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘వార్‌2(War2)’. ఈ మూవీ ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తార‌క్ మూవీపై అంచ‌నాలు పెంచేశారు. “ఇది యుద్ధం. ఇవాళ థియేట‌ర్ల‌లో మార‌ణ‌హోమం జరుగుతుంది. వార్‌2 ప‌ట్ల గ‌ర్వంగా ఉంది. దీనిపై మీ రియాక్ష‌న్స్ తెలుసుకునేందుకు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను. మీకు సమీపంలోని సినిమాహాళ్లలో మీ టిక్కెట్లను ఇప్పుడే బుక్ చేసుకోండి!” అంటూ ట్వీట్ చేశారు.

Image

“కొడుతున్నాం అన్న” అంటూ కామెంట్స్

దీంతో అభిమానుల అంతా “కొడుతున్నాం అన్న” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక‌, ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్‌(Bollywood)కు పరిచయమైతే.. హృతిక్ తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. బాలీవుడ్‌ పాప్యులర్ నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్ ఫిలింస్(Yash Raj Films) బ్యానర్‌పై ఆదిత్య చోప్రా రూపొందించిన ‘వార్2’ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించారు. కాగా, మ‌రికొన్ని గంట‌ల్లో ఈ మూవీ ఎలా ఉంద‌నే విష‌యం తెలిసిపోనుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *