ఈనెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Parliament Sessions 2025)  జరిగే అవకాశం ఉంది. తొలి రోజున పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు తొలి విడత సమావేశాలు జరగనున్నాయి.

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

తొలి విడతలోనే  2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ (Union Budget 2025)ను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. మరోవైపు మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 5వ తేదీన పార్లమెంటు కార్యకలాపాలకు సెలవు ప్రకటించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *