వల్లభనేని వంశీ రిమాండ్‌ పొడిగింపు

వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) రిమాండ్ ను కోర్టు పొడిగించింది. టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ సత్యవర్ధన్‌ను అపహరించి, బెదిరించిన కేసులో ఆయన అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే వంశీ పోలీసుల రిమాండులో ఉన్నారు. ఇవాళ్టితో ఆ గడువు ముగియడంతో ఆయణ్ను జైలు అధికారులు వర్చువల్‌గా జడ్డి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్‌ పొడిగిస్తూ.. విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

Related Posts

తెలంగాణలో పొలిటికల్ టెన్షన్.. మంత్రి పదవిపై ఆశావహుల ఆశ!

తెలంగాణ(Telangana)లో మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion)కు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి CM రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ మేరకు ఉగాది తర్వాత కొత్త మంత్రుల ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈమేరకు ఏప్రిల్…

తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణం?

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ (Telangana Cabinet Expansion)పై చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు.. అప్పుడు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ కొత్త మంత్రుల విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *