Mlc Kavitha:కవిత జుడీషియల్ కస్టడీ పొడిగింపు

Mana Enadu: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు మంగళవారం మరో షాక్ తగిలింది. కవిత కేసులో నేడు విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు జుడీషియల్ ఈనెల 20 వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చింది.

ఈ కేసులో రిమాండ్ ముగియడంతో ఈడీ అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్ లో తీహార్ జైలు నుంచి కవతను హాజరుపరిచారు అధికారులు. దర్యాప్తు కొనసాగుతున్నందున రిమాండ్ పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. దర్యాప్తు సంస్థ విజ్ఞప్తి మేరకు ఈనెల 20 వరకు కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 8 వేల పేజీల సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు ఈడీ తెలిపింది. సప్లిమెంటరీ ఛార్జిషీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై మే 20న విచారణ చేయనుంది కోర్టు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *