Jigarthanda Double X Twitter Review: ‘జిగర్ తండా డబుల్ రివ్యూ.. ఎక్సలెంట్ డైరెక్షన్..

పిజ్జా, జిగర్ తండా చిత్రాలతో ఫేమస్ అయిన కార్తిక్.. ఇప్పుడు జిగర్ తండా డబుల్ ఎక్స్ సినిమాను రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ చిత్రం 2015 సూపర్ హిట్ చిత్రం ‘జిగర్తాండ’కి సీక్వెల్. ఈ సినిమా కొనసాగింపు కాదని, గ్యాంగ్‌స్టర్ డ్రామా తరహాలోనే కాన్సెప్ట్ ఉంటుందని దర్శకుడు స్పష్టం చేశారు. ఇందులో నిమిషా సజయన్ , సంచనా నటరాజన్, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందించారు.

డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్జే.సూర్య, రాఘవ లారెన్స్ కాంబోలో తెరకెక్కిన లేటేస్ట్ చిత్రం జిగర్ తండా డబుల్ ఎక్స్. ప్రయోగాత్మాక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అంతకు ముందు పిజ్జా, జిగర్ తండా చిత్రాలతో ఫేమస్ అయిన కార్తిక్.. ఇప్పుడు జిగర్ తండా డబుల్ ఎక్స్ సినిమాను రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ చిత్రం 2015 సూపర్ హిట్ చిత్రం ‘జిగర్తాండ’కి సీక్వెల్. ఈ సినిమా కొనసాగింపు కాదని, గ్యాంగ్‌స్టర్ డ్రామా తరహాలోనే కాన్సెప్ట్ ఉంటుందని దర్శకుడు స్పష్టం చేశారు. ఇందులో నిమిషా సజయన్ , సంచనా నటరాజన్, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందించారు. దీపావళి కానుకగా ఈరోజు (నవంబర్ 10న) ఈ సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే జిగర్ తండా ఫస్ట్ షో చూసిన అడియన్స్ తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు.

ఈ సినిమాకు అదిరిపోయిందని. ఫ్రేమ్ టూ ఫ్రేమ్ బాగుందని.. ఈ సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేశామని అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. సినిమాలోని ప్రతి పాత్ర అద్భుతమని.. ఈ సినిమా సూపర్ హిట్ అంటూ ట్వీట్ చేశాడు మరో నెటిజన్స్. ఇక ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ధనుష్ సైతం విషెస్ అందించాడు. ఈ సినిమా అదిరిపోయేలా ఉందని. జిగర్ తండా చూసేందుకు ఎంతో ఎగ్జైటింగ్ గా ఉందంటూ కామెంట్స్ చేశారు.

 

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *