Six Guarantees: ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు షురూ!

మన ఈనాడు:  ఆరు గ్యారెంటీల పథకానికి నేటి నుంచి రాష్ట్రంలో దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ చేపట్టింది. డిపెంబర్​ 28 నుంచి జనవరి 6వరకు కొనసాగనుంది.

తెలంగాణలో హస్తం పార్టీ అధికారం చేపట్టాక ప్రజలకు ఇచ్చిన హమీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీల హామీ పథకాల కొరకు దరఖాస్తులను ప్రజల నుంచి నేరుగా అధికారులు తీసుకుంటున్నారు. ప్రజాపాలన కార్యక్రమం కింద సర్కారు యంత్రాంగం ప్రజల వద్దకే వెళ్లి వినతులు స్వీకరించడం జరుగుతుంది. 10రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి అర్జీలు తీసుకుంటారు. ఈ దరఖాస్తులకు ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు, తెల్ల రేషన్ కార్టు జిరాక్స్‌ను కూడా జతచేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు వివరాలు పూర్తి చేసిన దరఖాస్తును గ్రామసభలో అధికారికి అందించాలి.దరఖాస్తుదారుడు ఏ పథకానికి అర్హులన్నది నిర్ణయిస్తారు.దరఖాస్తు చివర్లో ఉన్న రశీదులో నమోదు చేసి సంతకం చేసి, ప్రభుత్వ ముద్ర వేసి ఇస్తారు.

Related Posts

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

మీ ఉద్యోగం కూడా ఈ లిస్టులో ఉందా? ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు మాయం!

కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్‌జీపీటీ(ChatGPT), గూగుల్ జెమినీ(Google Gemini), గ్రోక్(Grok) వంటి ఏఐ టూల్స్(AI Tools) చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్నాయి. దీంతో ఉద్యోగులలో భయాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రంగాల్లో ఏఐ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *