కాలంతో పొటీపడి వైద్యం అందించాల్సిందే..ఖమ్మంలో ముగిసిన టిఎస్​ ఎపికాన్​ సదస్సు

ManaEnadu: వాతవారణంలో వస్తున్న మార్పులతోపాటు రోజురోజుకు కొత్త రకాల జబ్బులు వస్తున్నాయని మమత ఎడ్యుకేషనల్​ సెక్రటరీ పువ్వాడ జయశ్రీ అన్నారు. ఖమ్మం నగరంలోని మమత ఆసుపత్రిలో జరుగుతున్న జాతీయ సదస్సు (ts apicon conference) ఆదివారంతో ముగిసింది.

కాలంతో పొటిపడి మరి రొగులకు వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొందని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక వైద్యసేవలు అందించే వెసులుబాటు సౌలభ్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. వీటితోపాటు వైద్యంతోపాటు నిపుణలు మందులు తయారీకి అవసరమైన పరిశోధన చేస్తూ మార్కెట్​లోకి తీసుకరావడం జరుగుతుందని వివరించారు.

రాష్ట్రం లోనే ఖమ్మం జిల్లా లో ఇలాంటి సదస్సు జరిగిందని తెలిపారు. ఈసందర్భంగా సావనీర్ ఆవిష్కరించారు. 60 మందికి పైగా వక్తలు హజరై మూడు విభాగాలు వర్క్ షాప్ లు నిర్వహించారు. వెయ్యి మంది పీజీ డాక్టర్స్ సదస్సులో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో స్టేట్ ఫిజిషియాన్​ చైర్మన్ కే రమేష్, కన్నెకంటిశివ రామకృష్ణ, కే శ్రీకాంత్, కే అనుదీప్ ఉన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *