రూ.2వేల నోట్లు..ఇంకా 4రోజులే..!

హైదరాబాద్​: రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు RBI ఇప్పటికే ప్రకటించింది. 30 సెప్టెంబర్​ 2023 వరకు నోట్ల మార్పిడి అవకాశం ఇచ్చింది. మొత్తంగా రూ.3.56లక్షల కోట్ల రూ.2వేల నోట్ల చెలామణిలో ఉన్నట్లు తెలిపింది. 

బ్యాంకుల ద్వారా రూ.వేల నోట్లను డిపాజిట్​ చేసుకోవాలని ఆర్​బీఐ విస్తృతంగా ప్రజలకు ప్రచారం కల్పించింది. కానీ నేటికి 10శాతం కూడా మార్పిడి జరగలేదని బ్యాంకు వర్గాలు తెలుపుతున్నాయి. మరో నాలుగు రోజుల మాత్రమే గడువు ఉండటంతో నోట్ల మార్పిడి కోసం పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని బ్యాంకుల్లో డిపాజిట్​ కౌంటర్లు పెంచే ఏర్పాట్లు సైతం చేస్తున్నారు.

మరికొంతమంది మాత్రం నోట్ల మార్పిడికి గడుపు పెంచుతారానే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. కానీ ఆర్​బీఐ ఇప్పటికే ఆరు నెలలు గడువు ఇచ్చింది. మరోసారి నోట్ల మార్పిడిపై గడువు పెంచే ప్రస్తక్తి లేదని స్పష్టం చేసింది. అక్టోబర్​ మొదటిరోజు నుంచే రూ.2వేల నోట్ల చెలామణి కావని తెలిపింది.

Related Posts

Recharge Rates: మొబైల్ యూజర్లకు షాక్.. పెరగనున్న రీఛార్జ్ ధరలు?

మొబైల్ యూజర్ల(Mobile Users)కు కంపెనీలు షాక్ ఇవ్వనున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది. త్వరలోనే మొబైల్ ఆపరేటింగ్ సంస్థలు రీఛార్జీల ధరలు(Recharge rates hike) పెంచనున్నట్లు టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు భారత్‌లోనూ స్మార్ట్ ఫోన్ల వినియోగమూ విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు 1GB…

Reliance Jio: యాడ్ ఫ్రీ యూట్యూబ్‌ కోసం జియో కొత్త ఆఫర్

ప్రస్తుతం ప్రపంప వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్(Smart Phones) వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అలాగే ఇండియా(India)లోనూ వీరి సంఖ్య భారీగానే ఉంది. యూజర్లు(Users( తమ అరచేతిలోనే ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. చిన్నాపెద్దా, చదువున్న, లేకున్నా ప్రతిఒక్కరికి ఫోన్ ఓ వ్యసనంగా మారిపోయింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *