రూ.2వేల నోట్లు..ఇంకా 4రోజులే..!

హైదరాబాద్​: రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు RBI ఇప్పటికే ప్రకటించింది. 30 సెప్టెంబర్​ 2023 వరకు నోట్ల మార్పిడి అవకాశం ఇచ్చింది. మొత్తంగా రూ.3.56లక్షల కోట్ల రూ.2వేల నోట్ల చెలామణిలో ఉన్నట్లు తెలిపింది.  బ్యాంకుల ద్వారా రూ.వేల నోట్లను డిపాజిట్​ చేసుకోవాలని ఆర్​బీఐ…