శ్రీలంక‌కు షాక్‌…!

 

ఆసియా క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త బౌల‌ర్ల దాటికి శ్రీలంక టీమ్ చ‌తికిల‌ప‌డింది. సిరాజ్ వీర‌విహారానికి బుమ్రా, హార్దిక్ బౌలింగ్‌, అంద‌రు ఆట‌గాళ్ల చురుకైన ఫీల్డింగ్‌తో 50 ప‌రుగుల‌కే శ్రీలంక ఆలౌటైంది. ప్ర‌పంచ క్రికెట్ చ‌రిత్ర‌లో అతి త‌క్కువ ప‌రుగులు చేసిన టీమ్‌గా మూడోసారి చెత్త రికార్డును మూట‌గట్టుకుంది లంక‌. 2012లో ద‌క్షిణాఫ్రికా మీద 43 ప‌రుగుల‌తో, 1986లో వెస్టిండీస్ పై 55 ప‌రుగులతో మ‌రో రెండు చెత్త రికార్డులూ లంక ఖాతాలో ఉన్నాయి. మ‌రికొద్దిసేప‌ట్లో భార‌త బ్యాటింగ్ మొద‌లు కానుంది.

Related Posts

Padma Awards: శ్రీజేశ్‌కు పద్మభూషణ్.. అశ్విన్‌కు పద్మశ్రీ

కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ పద్మ అవార్డు(Padma Awards)లను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం(Republic Day Clebrations) సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించారు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో పద్మ అవార్డును 3 విభాగాల్లో అందజేస్తారు. ఈ క్రమంలో పలువురు క్రీడాకారుల(For…

Rohit Sharma: రోహిత్ శర్మ పాకిస్థాన్‌కు వెళ్లాల్సిందేనా?

మరికొన్ని రోజుల్లో మినీ వరల్డ్ కప్‌గా భావించే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19నుంచి పాకిస్థాన్(Pakistan), UAE వేదికగా ఈ మినీ సంగ్రామం మొదలు కానుంది. ఇప్పటికే భారత్(Team Indai) మినహా దాదాపు అన్ని జట్లు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *