DOST|20 నుంచి ‘దోస్త్‌’ వెబ్‌ ఆప్షన్ల నమోదు

Mana Enadu: డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన దోస్త్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. వెబ్‌ ఆప్షన్లను మే 20 నుంచి 30 వరకు నమోదు చేసుకునేలా షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు. కాగా, సీపీజెట్‌ నోటిఫికేషన్‌ బుధవారం విడుదల కానుంది.

Related Posts

విద్యార్థులకు అలర్ట్.. యూజీసీ నెట్‌ పరీక్ష వాయిదా

విద్యార్థులకు అలర్ట్. ఈ నెల 15న జరగాల్సిన యూజీసీ నెట్‌ (UGC NET) పరీక్ష వాయిదా పడింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.…

Intermediate Board: న్యూ ఇయర్ వేళ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్

ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు(Telangana Intermediate Board) గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సిలబస్(Syllabus) తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు కెమిస్ట్రీ, ఫిజిక్స్​తోపాటు పలు సబ్జెక్టుల్లో సిలబస్​ను కుదించే యోచనలో ఉంది. తగ్గించిన సిలబస్‌ను 2025–26 విద్యా సంవత్సరం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *