NTR Vardhanthi: ‘ఎన్టీఆర్’ ఒక ప్రభంజనం.. ప్రజల గుండెల్లో చిరస్థానం
నందమూరి తారకరామారావు (Nandamuri Tarakara Rao).. ఈ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. సినీ ఇండస్ట్రీలోనైనా.. పాలిటిక్స్లోనైనా తనకంటూ స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. కోట్లాది మంది ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాధించుకున్నారు. APలోని కృష్ణ జిల్లా నిమ్మకూరు(Nimmakuru) గ్రామంలో…
మిస్టరీ డెత్స్..కామారెడ్డిలో ఏం జరిగింది.?
ఎస్ఐ సాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మహిళా కానిస్టేబుల్ శ్రుతి, నిఖిల్లు ట్రాప్ చేసి పిలిచి ఉంటారంటూ ఎస్ఐ సాయి బంధువుల ఆరోపిస్తున్నారు. మరోవైపు, శ్రుతి ధైర్యవంతురాలని ఆమెను చంపి ఉంటారని కానిస్టేబుల్ బంధువులు ఆరోపిస్తున్నారు. నిఖిల్ బంధువుల నుంచి…
5, 8 తరగతుల్లో పాస్ కాకపోతే మళ్లీ చదవాల్సిందే
దేశంలో స్కూల్విద్యకు (school education) సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5, 8 తరగతుల విద్యార్థులకు ఇప్పటివరకు అమల్లో ఉన్న నో డిటెన్షన్ విధానాన్ని(No-detention policy) రద్దు చేసింది.ఈ నిర్ణయంతో ఇకపై ఫైనల్ఎగ్జామ్లో పాస్కాని 5, 8 తరగతుల…
Sritej’s Health Update: హెల్త్ బులిటెన్ విడుదల.. శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందంటే?
సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theater Stampede)లో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్(Sritej) చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. దాదాపు 13రోజులుగా ఈ చిన్నారి ఆసపత్రి(Hospital)లోనే చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి(Health Condition) విషమంగా ఉంది. ఈ మేరకు మంగళవారం రాత్రి కిమ్స్…
శ్రీతేజ్ కోసం సింగపూర్ నుంచి ఇంజక్షన్..
సంధ్యా దుర్ఘటన జరిగిన రోజు నుంచి హస్పటల్ ఖర్చులు తమ బాధ్యతగా స్వీకరించి అప్పటి నుంచి అన్నీ తామై వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్లో కూడా శ్రీతేజ్ పూర్తి ఆరోగ్యంగా కోలుకునే వరకు వైధ్య ఖర్చులన్నీ అల్లు అర్జున్తో పాటు నిర్మాతలే భరించడానికి…
Bigg Boss 8: ‘బిగ్ బాస్ సీజన్ 8’ విన్నర్ నిఖిల్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షో 105 రోజుల జర్నీకి ముగింపు పడింది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే ఈవెంట్లో నిఖిల్ విన్నర్గా నిలవగా, గౌతమ్ రన్నర్గా వెనుదిరిగాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదగా విన్నర్ అయిన…
RGV: ఆర్జీవీపై తొందరపాటు చర్యలొద్దు.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై (Ram gopal varma) తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు (AP High Court)సూచింది. ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కావాలనే కేసులు పెడుతున్నారని ఏపీలో తనపై నమోదైన…
బోనస్ అక్రమాలకు ఇక నుంచి ఐరిస్తో చెక్!
ధాన్యంలో తేమశాతాన్ని పరీక్షించుకోవాలి. సన్నాలైతే బియ్యం గింజ పొడవు 6ఎంఎం, వెడల్పు 2 ఎంఎం ఉండాలనే నిబంధన అయితే ఉంది. ఇందుకు ప్యాడీ హస్కర్, గ్రెయిన్ కాఫర్లను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అగ్రికల్చర్ ఏఈవోలు, సహకార…
Telangana: 2025 సెలవులు ఇవే
2025లకు సంబంధించిన సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 27 జనరల్ హాలిడేస్, 23 ఆప్షనల్ హాలిడేస్తో రూపొందించిన జాబితాను రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఈమేరు ఉత్తర్వులు జారీ చేశారు. జనరల్ హాలిడేస్: 1. జనవరి…
PKL Season-11: గ్రాండ్గా ప్రారంభమైన పీకేఎల్ 11వ సీజన్.. బోణీ కొట్టిన టైటాన్స్
Mana Enadu: ప్రొ కబడ్డీ లీగ్ (Pro Kabaddi League) 11వ సీజన్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సొంత గడ్డపై జరిగిన తొలి మ్యాచ్లో తెలుగు టైటాన్స్(Telugu Titans) బోణీ కొట్టింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో…