Mlc Kavitha:కవిత జుడీషియల్ కస్టడీ పొడిగింపు

Mana Enadu: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు మంగళవారం మరో షాక్ తగిలింది. కవిత కేసులో నేడు విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు జుడీషియల్ ఈనెల 20 వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చింది.

ఈ కేసులో రిమాండ్ ముగియడంతో ఈడీ అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్ లో తీహార్ జైలు నుంచి కవతను హాజరుపరిచారు అధికారులు. దర్యాప్తు కొనసాగుతున్నందున రిమాండ్ పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. దర్యాప్తు సంస్థ విజ్ఞప్తి మేరకు ఈనెల 20 వరకు కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 8 వేల పేజీల సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు ఈడీ తెలిపింది. సప్లిమెంటరీ ఛార్జిషీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై మే 20న విచారణ చేయనుంది కోర్టు.

 

Related Posts

హైదరాబాద్ లో శానిట‌రీ ప్యాడ్ల ఫ్యాక్ట‌రీపై బీఐఎస్ దాడులు

హైదరాబాద్ నగరంలో ఐఎస్ఐ మార్కు (ISI Mark) లేని శానిట‌రీ ప్యాడ్లు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ ఓ కేంద్రంపై బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ (BIS Raids), హైద‌రాబాద్ శాఖ అధికారులు దాడులు నిర్వ‌హించారు. కుషాయిగూడలోని ఓ కేంద్రంలో జ‌రిగిన సోదాల్లో అమ్మ‌కానికి…

TELANGANA : ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి.. ఇలా చెక్ చేస్కోండి

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు (Telangana Inter Results 2025) విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka),…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *