Aadhaar: ఆధార్ లో కీలక మార్పులు… మీరు తెలుసుకోవల్సిందే..!!

మన ఈనాడు:18ఏళ్లు నిండినా ఆధార్ కార్డు పొందనివారు ఎక్కువగానే ఉన్నాట్లు సర్కారు గుర్తించింది. అలాంటివారు ఇప్పుడు ఆధార్ (Aadhar) కార్డు సులభంగా లేదు. న్యూ ఆధార్ కార్డు కావాల్సిన వారికి రెండు, మూడు రకాలుగా వెరిఫికేషన్ యూఐడిఐఎ చేయనుంది.

సెంట్రల్​, స్టేట్​ గవర్నమెంట్​ పథకాల పొందాలంటే ఆధార్ కార్డు తప్పనసరి. ఈక్రమంలోనే ఆధార్ కార్డు కీలకమైన డాక్యుమెంట్ గా గుర్తింపు పొందింది. కాగా0 18ఏళ్లు నిండినా ఇప్పటివరకు ఆధార్ కార్డు లేనివారు చాలా మందే ఉన్నారని అంచనా. అయితే 18ఏళ్లు నిండిన యువతీయువకులు కొత్త ఆధార్ కార్డు తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఆధార్ కార్డుల జారీపై యూఐడీఏఐ కొత్త నిబంధన పెట్టింది. కొత్తగా ఆధార్ తీసుకునేవారికి మల్టిలెవెల్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటన చేసింది. పాస్ పోర్టు వెరిఫికేషన్ తరహాలో సిస్టం రూపొందించింది.

ఆధార్​ ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసిన వ్యక్తి ఇంటికి అధికారులు వచ్చి మీ ఆధార్ కార్డు కోసం ఇచ్చిన చిరునమాను వెరిఫై చేస్తారు.ఆధార్ దరఖాస్తు చేసిన దగ్గర నుంచి ఈ ప్రాసెస్ కంప్లీట్​ అయ్యే వరకు దాదాపు 180రోజుల సమయం పడుతుంది. ఈ కొత్త నిబంధనలను 18ఏళ్లకు పైబడి మొదటిసారిగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమేనని యూఐడీఏఐ వెల్లడించింది. దేశ భద్రతను పరిగణలోనికి తీసుకుని ఫేక్ పర్సన్స్ కు ఆధార్ కార్డు ఇవ్వకుండా నిరోధించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Related Posts

Mobile Market: వివో దెబ్బకు శామ్‌సంగ్ డౌన్.. మొబైల్ కంపెనీ ర్యాంకింగ్స్ ఇవే!

మొబైల్ ఫోన్.. ప్రస్తుత టెక్ యుగం(Smartphone Market)లో దాని వ్యాల్యూ ఏంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా నిత్యం మార్కెట్లోకి వందలాది కంపెనీలు లాంచ్ అవుతున్నాయి. కానీ ఎన్ని కొత్త బ్రాండ్(New Brands) కంపెనీలు వచ్చినా.. ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత…

Today Gold Rates: స్థిరంగా బంగారం ధర.. తగ్గిన సిల్వర్ ప్రైస్

గత నాలుగైదు రోజులుగా పెరిగిన బంగారం ధరలు(Gold Price) కొనుగోలుదారులను హడలెత్తించాయి. దేశీయంగానూ నిన్నటి వరకు పసిడి ధరలు ఆల్ టైమ్ రికార్డు గరిష్ఠాల్లోనే ట్రేడవగా పుత్తడి ధరలు భారీగా పెరిగాయి. అయితే ఎట్టకేలకు ఇవాళ (ఫిబ్రవరి 8) శాంతించాయని చెప్పొచ్చు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *