కాంగ్రెస్​ తొలి జాబితాలో తొమ్మిది మందికి అవకాశం..

మన Enadu: నాలుగు రోజుల్లో పార్లమెంట్​ ఎన్నికలకు షెడ్యూల్​ విడుదల అవుతుందన్న ప్రచారంతో కాంగ్రెస్​ పెద్దలు అలర్ట్​ అయ్యారు. ఎంపీ అభ్యర్థుల పేర్లును ఖారారు చేసే పని పూర్తి చేశారని సమాచారం. నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో తెలంగాణ నుంచి తొలిజాబితా తొమ్మిదిమంది పేర్లు దాదాపుగా ఖారారు చేశారని రేపు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

సికింద్రాబాద్​ నుంచి అనూహ్యంగా మరో పేరు తెరమీదకి వచ్చింది. బీసీ సామాజిక వర్గంతోపాటు సికింద్రాబాద్​ ప్రాంతంలో యాదవ్​ బలమైన సామాజిక వర్గం ఉంది. ఈక్రమంలో మాజీ మేయర్​ బొంతు రామ్మోహన్​ సతీమణి ప్రస్తుతం చర్లపల్లి కార్పొరేటర్​గా ఉన్న బొంతు శ్రీదేవి పేరును ఖారారు చేసినట్లు తెలిసింది.

మహబూబాబాద్​ నుంచి విజయాబాయి, మహబూబ్​నగర్​ నుంచి వంశీరెడ్డి, కరీంనగర్​ నుంచి ప్రవీణ్​ రెడ్డి, నిజామాబాద్​ నుంచి జీవన్​రెడ్డి, జహీరాబాద్​ నుంచి సురేష్​ పెట్కార్​, చేవళ్ల నుంచి సునితా మహేందర్​రెడ్డి, నాగర్​కర్నూల్​ నుంచి మల్లు రవి పేర్లు ఖారారు చేశారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Related Posts

కటింగ్‌లు, కటాఫ్‌లు తప్ప.. రేవంత్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేంటి? 

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ఏడాది పాల‌న‌పై ఎక్స్ వేదికగా మరోసారి నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను రేవంత్ సర్కార్ న‌ట్టేట ముంచిందని మండిపడ్డారు.  సంక్షేమ ప‌థ‌కాల‌కు కోత‌లు, క‌టాఫ్‌లు పెడుతూ.. అభివృద్ధిని గాలికి వ‌దిలేశార‌ని…

డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్.. చంద్రబాబుకు విజ్ఞప్తి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప ఎయిర్ పోర్టులో జిల్లా నేతలు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కడప నుంచి హెలికాప్టర్ లో చంద్రబాబు మైదుకూరు చేరుకున్నారు. మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి (NTR…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *