School Bus:స్కూల్ వ్యాన్ ఢీకొని బాలిక మృతి

Karimnagar:స్కూల్ వ్యాన్ ఢీకొని రెండు సంవత్సరాల బాలిక మృతి చెందిన ఘటన మల్యాల మండల కేంద్రంలోని మద్దుట్ల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది.

మల్యాల మండల మద్దుట్ల గ్రామానికి చెందిన ఎండి ఆలిఫా అనే రెండు సంవత్సరాల బాలిక తన సోదరుడు స్కూల్​(School) వెళుతూ స్కూల్ బస్సులో కూర్చున్నాడు. తన సోదరునితో వెళ్లాలనే ఆలోచనతో స్కూల్ బస్సు (School Bus)ముందుకు వెళ్ళింది. ఆ విషయాన్ని గమనించని డ్రైవర్ స్కూల్ బస్సును ముందుకు పోనించడంతో ఆలిఫా తలపై టైరు ఎక్కడంతో తలకు తీవ్ర గాయమై మరణించడం జరిగింది. బుడిబుడి అడుగులు వేస్తున్న ఆలీఫా కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో బాలిక తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *