School Bus:స్కూల్ వ్యాన్ ఢీకొని బాలిక మృతి

Karimnagar:స్కూల్ వ్యాన్ ఢీకొని రెండు సంవత్సరాల బాలిక మృతి చెందిన ఘటన మల్యాల మండల కేంద్రంలోని మద్దుట్ల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది.

మల్యాల మండల మద్దుట్ల గ్రామానికి చెందిన ఎండి ఆలిఫా అనే రెండు సంవత్సరాల బాలిక తన సోదరుడు స్కూల్​(School) వెళుతూ స్కూల్ బస్సులో కూర్చున్నాడు. తన సోదరునితో వెళ్లాలనే ఆలోచనతో స్కూల్ బస్సు (School Bus)ముందుకు వెళ్ళింది. ఆ విషయాన్ని గమనించని డ్రైవర్ స్కూల్ బస్సును ముందుకు పోనించడంతో ఆలిఫా తలపై టైరు ఎక్కడంతో తలకు తీవ్ర గాయమై మరణించడం జరిగింది. బుడిబుడి అడుగులు వేస్తున్న ఆలీఫా కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో బాలిక తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 14 మంది మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకీ మోత మోగింది. ఛత్తీస్‌గఢ్‌‌-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్‌ జిల్లాలోని కులారీ ఘాట్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. అంతకుముందు సోమవారం…

RGకర్ డాక్టర్ కేసు.. దోషిగా సంజయ్‌ రాయ్‌.. రేపే శిక్ష ఖరారు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్​జీ కర్ ఆస్పత్రి (RG Kar Hospital) ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం కేసులో కోల్‌కతాలోని సీల్దా కోర్టు శనివారం సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి జనవరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *