తొలి విడత సక్సెస్.. రేపటి నుంచి మలిదఫా

మన Enadu: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మలివిడత శంఖరావం యాత్రకు రెడీ అయ్యారు. గురువారం ఉదయం హిందూపురం నుంచి యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నారా లోకేశ్ అడుగులు వేస్తున్నారు. ఈ యాత్రలో ఎన్నికలను ఎదుర్కోవాల్సిన అంశాలపై పార్టీ కేడర్‌ను సిద్ధం చేయడంతో పాటు దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాదు టీడీపీ కార్యక్రమాల్లో మెరుగైన పని తీరు కనబర్చిన కార్యకర్తలో భేటీ కానున్నారు. వారికి ప్రశంసా పత్రాలు అందించనున్నారు. ఇక ఈ యాత్రలో భాగంగా గురువారం ఉదయం హిందూపురం, మధ్యాహ్నం మడకశిర, సాయంత్రం పెనుగొండ నియోజకవర్గాల్లో శంఖారావం సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 8న పుట్టపర్తి, కదిరి, 9న శివరాత్రి సందర్భంగా తాత్కాలిక విరామం, 10 నుంచి యధావిథిగా శంఖారాయం యాత్ర కొనసాగనుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *