తొలి విడత సక్సెస్.. రేపటి నుంచి మలిదఫా

మన Enadu: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మలివిడత శంఖరావం యాత్రకు రెడీ అయ్యారు. గురువారం ఉదయం హిందూపురం నుంచి యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నారా లోకేశ్ అడుగులు వేస్తున్నారు. ఈ యాత్రలో…