BREAKING: ఎమ్మెల్సీ కవిత భర్తకు ఈడీ నోటీసులు

ManaEnadu:ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయగా.. తాజాగా ఆమె భర్తకు ఈడీ నోటీసులు పంపింది. సోమవారం రోజు విచారణకు హాజరుకావాలని పేర్కొంది.

ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయగా.. తాజాగా ఆమె భర్తకు ఈడీ నోటీసులు పంపింది. కవిత పీఆర్​వో రాజేష్​తోపాటు మరో ఇద్దరు వ్యక్తిగత సహాయకులకు ఇప్పటికే నోటీసులు అందజేశారు. వీరు సోమవారం రోజు విచారణకు హాజరుకావాలని నోటీసులో తెలిపింది. కవిత విచారణ సమయంలో భర్త అనీల్​ చేస్తున్న వ్యాపారాలకు సంబంధించిన కీలక పత్రాలు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.


Related Posts

ఫిబ్రవరిలో అమెరికాకు ప్రధాని మోదీ.. స్వయంగా వెల్లడించిన ట్రంప్‌

భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో అమెరికాకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  (Donald Trump) స్వయంగా వెల్లడించారు. ఫిబ్రవరిలో ఆయన వైట్‌హౌస్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. వచ్చే నెలలో తాను మోదీ (PM Modi)తో…

తిరుమల భక్తులకు అలర్ట్.. ఆరోజు పలు సేవలు, దర్శనాలు రద్దు

తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాల తరహాలో రథసప్తమి (tirumala ratha saptami 2025) నిర్వహించనున్నారు. ఈ రథసప్తమికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఏటా శుక్లపక్ష సప్తమి తిథిలో సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి నిర్వహిస్తూ వస్తున్న…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *