Bharat rice: నేటి నుంచి రూ.29కే కేజీ బియ్యం..!!

మన ఈనాడు:‘భారత్ రైస్’ పేరిట రూ.29కే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 6న (మంగళవారం) ఢిల్లీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించనున్నారు. మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరుగుతుండటంతో కేంద్రం ‘భారత్ రైస్’కు శ్రీకారం చుట్టింది.

Bharat Rice: ‘భారత్ రైస్’ పేరిట రూ.29కే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 6న (మంగళవారం) ఢిల్లీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో నాఫెడ్, NCCF, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల ద్వారా అమ్ముతారు. ఆ తర్వాత 5, 10 కేజీల బ్యాగుల్లో విక్రయించనున్నారు. మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరుగుతుండటంతో కేంద్రం ‘భారత్ రైస్’కు శ్రీకారం చుట్టింది.

Related Posts

Vladimir Putin: బ్రేక్ టైమ్‌లో సెక్స్‌లో పాల్గొనండి.. పుతిన్ సంచలన నిర్ణయం

ManaEnadu: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ఓ సంచలన పిలుపునిచ్చారు. దేశంలో జనాభా(Population) తగ్గడంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో క్షీణిస్తున్న జననాల రేటును పరిష్కరించడానికి పని సమయాల్లో మధ్యాహ్న భోజన విరామం, టీ బ్రేక్ సమయాల్లో సన్నిహిత…

Health Secret: నలభైల్లో ఆరోగ్యంగా ఉండాలంటే!!

Mana Enadu:చాలా మంది మహిళల్లో నలభై ఏళ్లు దాటిన తర్వాత వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి. చిన్నచిన్న పనులకే అలసిపోతుంటారు. ఏదీ సరిగా చేయలేకపోతారు. అలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.. అవేంటో ఓ లుక్ వేద్దాం..  వ్యాయామం నలభై(40’S)ల్లోకి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *