కాంగ్రెస్ ఉప్పల్ టిక్కెట్ మందములకే..?!

మన ఈనాడు: ఉప్పల్ కాంగ్రెస్ అసెంబ్లీ టిక్కెట్ మండముల పరమేశ్వర రెడ్డికే దాదాపు ఖరారు పార్టీ వర్గాలు అందిస్తున్న సమాచారం.ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన గతంలో కార్పొరేటర్ గా పనిచేశారు. ఇప్పుడు తన సతీమణి రజిత సైతం ఉప్పల్ కార్పొరేటర్ గా ఉన్నారు. బల్దియా ఎన్నికల్లో ఉప్పల్ నియోజవర్గం నుంచి రెండు డివిజన్లు గెలిచాయి. 

 

ఏ ఎస్ రావు నగర్ కార్పొరేటర్ గా గెలిచిన సింగిరెడ్డి శిరీషారెడ్డి విజయం సాధించారు. సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి B బ్లాక్ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. ఆయన కూడా ఉప్పల్ అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. గడిచిన మూడు రోజులుగా ఢిల్లీలో టిక్కెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. చివరకు పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో ఢిల్లీ నుంచి వెనుదిరిగారు. BRS అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి గెలుపు కోసమే తనకు కాకుండా మరో వ్యక్తి టిక్కెట్ ఇస్తున్నారని తన పదవలకి రాజీనామా చేస్తున్నట్లు సమాచారం

.

 

Related Posts

Sankranti Special: నేటి నుంచి కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్.. ఎక్కడో తెలుసా?

తెలంగాణం(Telangana) మణిహారమైన మన భాగ్యనగరం(Hyderabad) మరో అంత‌ర్జాతీయ వేడుక‌కు సిద్ధమైంది. సంక్రాంతి పండ‌గ సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13, 14, 15వ తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌(Secunderabad Parade Grounds)లో నిర్వహించే 7వ అంత‌ర్జాతీయ కైట్ & స్వీట్ ఫెస్టివ‌ల్ కోసం ప‌ర్యాట‌క,…

Ponguleti Srinivasa Reddy: మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం

తెలంగాణ(Telangana) రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy)కి పెనుప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వరంగల్ నుంచి ఖమ్మం వస్తుండగా రాత్రి 8:45 గంటల సమయంలో ఖమ్మం(Khammam) జిల్లా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *