Telangana అదిరిపోయేలా..KCR మేనిఫేస్టో

మన ఈనాడు:
సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో మేనిఫెస్టోను ప్రకటిస్తున్నారు. ఎన్నికల ప్రణాళిక రూపంలో గతంలో తాము 10 శాతం చెబితే.. అమలు మాత్రం 90 శాతం చేశామన్నారు. ప్రజలందరికీ రూ.5 లక్షల బీమా అందిస్తామన్నారు. తెల్లకార్డు కలిగిన 93 లక్షల కుటుంబాలకు ఈ బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. కేసీఆర్ బీమా-ప్రతీ ఇంటికి ధీమా పేరుతో ఈ పథకం అందిస్తామన్నారు. ఎల్ఐసీ ద్వారానే ఈ బీమా అందిస్తామన్నారు.

రైతుబంధు రూ.16 వేలకు పెంచుతామన్నారు. మొదటి సంవత్సరంలో రూ.12 వేలకు పెంచుతామన్నారు. తర్వాత దశలవారీగా రూ.16 వేలకు పెంచుతామన్నారు. అర్హులైన పేద మహిళలకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామన్నారు.

సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో మేనిఫెస్టోను ప్రకటిస్తున్నారు. ఎన్నికల ప్రణాళిక రూపంలో గతంలో తాము 10 శాతం చెబితే.. అమలు మాత్రం 90 శాతం చేశామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మైనార్టీల బడ్జెట్ ను పెంచుతామన్నారు. వారి సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. మైనార్టీ జూనియర్ కాలేజీలను డగ్రీ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తామన్నారు.

దళితబంధు పథకాన్ని కొనసాగిస్తామన్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్ లోనూ కొనసాగిస్తామన్నారు. తెల్లకార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామన్నారు. ప్రజలందరికీ రూ.5 లక్షల బీమా అందిస్తామన్నారు. తెల్లకార్డు కలిగిన 93 లక్షల కుటుంబాలకు ఈ బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. కేసీఆర్ బీమా-ప్రతీ ఇంటికి ధీమా పేరుతో ఈ పథకం అందిస్తామన్నారు. ఎల్ఐసీ ద్వారానే ఈ బీమా అందిస్తామన్నారు.

రైతు బీమా తరహాలోనే ఈ స్కీమ్ ఉంటుందన్నారు. పింఛన్లను రూ.5 వేలకు పెంచుతామన్నారు. ఒకే సారి కాకుండా.. ప్రతీ ఏడాది రూ.500 పెంచుకుంటూ ఐదో ఏడాది పూర్తయ్యే నాటికి రూ.5 వేలకు పింఛన్ చేరుకుంటుందన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిని వారందరికీ ‘తెలంగాణ అన్నపూర్ణ స్కీమ్’ పేరిట సన్నబియ్యం అందిస్తామన్నారు. మార్చి తర్వాత రూ.3 వేలు చేస్తామన్నారు.

దివ్యాంగులకు అందించే పింఛన్ ప్రస్తుతం రూ.4 వేలుగా ఉన్న పింఛన్ ను రూ.6 వేలకు పెంచుతామన్నారు. మార్చి తర్వాత రూ.5 వేలకు పెంచుతామని.. దశల వారీగా ప్రతీ ఏడాది రూ.300 పెంచుకుంటూ చివరి ఏడాది నాటికి రూ.6 వేలకు చేరుకునేలా చేస్తామన్నారు.

Related Posts

Miss World Contestants: అందాల భామల పాదాలు కడిగిన వీడియోపై రచ్చ

అందాల భామల(Miss World Contestants) పాదాలు కడిగిన వీడియో(Foot washing video) ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. దీనిపై ఇటు అధికార కాంగ్రెస్(Congress), ప్రతిపక్ష BRS పార్టీల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. హైదరాబాద్‌ కేంద్రంగా ప్రపంచ సుందరీమణుల పోటీలు(Miss World…

Tollywood: 18న ఎగ్జిబిటర్లతో ఫిలీం ఛాంబర్ కీలక సమావేశం.. ఎందుకంటే?

థియేటర్లను అద్దె ప్రాతిపదికన(Theaters on rental basis) మీద కాకుండా, పర్సంటేజ్‌(Percentage)ల లెక్కన నడపాలనే వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఇప్పటికే ఈస్ట్, కృష్ణా, సీడెడ్, నైజాంల్లో ఈ నినాదం ఊపు అందుకుంది. దీంతో రెండు రాష్ట్రాల ఎగ్జిబిటర్ల(Exhibitors)తో ఫిలిం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *