Rythu Bandhu: రైతు బంధు రైతుల అకౌంట్లోకి.. మీకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి..!!

మన ఈనాడు: రైతుల అకౌంట్లో రైతు బంధు డబ్బులు పడ్డాయి. ఒక్కో రైతుకు ఒక్కో విధంగా జమ అయ్యాయి. ఖమ్మం జిల్లాలోని ఒక రైతుకు మాత్రం రూ. 1 మాత్రమే జమ అయ్యింది. దీంతో ఆ రైతు అవాక్కయ్యాడు. 5ఎకరాలలోపు పొలం ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు బంధు సాయం అందనుంది.

తెలంగాణ సర్కార్ విడుదల చేసిన రైతు బంధు డబ్బులు రైతులు అకౌంట్లో జమయ్యాయి. అయితే ఒక్కో రైతుకు ఒక్కో విధంగా డబ్బులు పడ్డాయి. ఒక రైతుకు రూ.1 మాత్రమే రైతు బంధు సాయం కింద అందించింది. రాష్ట్ర సర్కార్ నుంచి ఇన్ పుట్ సబ్సిడీ కింద ఈ డబ్బులు రైతు అకౌంట్లో జమ అయ్యాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు ఇప్పటికే రైతుల బ్యాంకు అకౌంట్లో రైతు బంధు డబ్బులు జమచేస్తున్నారు. యాసంగి సాగు కోసం ఈ డబ్బులను విడుదల చేసింది.

ఐదేకరాలలోపు పొలం ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు సాయం లభిస్తోంది. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరానికి ఏడాదికి రూ. 10వేలు అందించింది. ఈ డబ్బులు రెండు విడతల్లో బ్యాంకు ఖాతాలో జమ అవుతుండేది. అయితే ఈ యాంసంగి సీజన్ మాత్రం రైతుకు రూ. 1 మాత్రమే లభించింది.

Related Posts

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

మీ ఉద్యోగం కూడా ఈ లిస్టులో ఉందా? ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు మాయం!

కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్‌జీపీటీ(ChatGPT), గూగుల్ జెమినీ(Google Gemini), గ్రోక్(Grok) వంటి ఏఐ టూల్స్(AI Tools) చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్నాయి. దీంతో ఉద్యోగులలో భయాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రంగాల్లో ఏఐ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *