Big Breaking: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు..

మన ఈనాడు: తెలంగాణలో  ఐటీ అధికారులు దూకుడు పెంచారు. నిన్నటి వరకు వరుసగా కాంగ్రెస్​ నేతలపై మాత్రమే ఐటి అధికారులు సోదాలు జరిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఐటి దాడులతో రాజకీయ నేతల్లో అలజడి రేపుతుంది. ఈక్రమంలో బీఆర్​ఎస్​నే బీజీపీ తో ఐటి బాణం వదిలందనే ఆరోపణలు వినిపించాయి.

తాజాగా బీఆర్​ఎస్​ ప్రభుత్వానికి చెందిన కీలకమంత్రి  మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె బంధువుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. ప్రముఖ ఫార్మా కంపెనీల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలో ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి.

తెలంగాణలో ఐటీ దూకుడు చూపిస్తోంది. తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని సబితా సమీప బంధువు ప్రదీప్‌ ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే ప్రముఖ ఫార్మా కంపెనీల్లోనూ, ఫార్మా కంపెనీ చైర్మన్‌, సీఈవో, డైరెక్టర్‌, సిబ్బంది ఇళ్లలోను సోదాలు జరుగుతున్నాయి. నగరవ్యాప్తంగా ఏకకాలంలో 15చోట్ల ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయి.

Related Posts

Modi 3.0: దేశంలో NDA దురహంకారం ఇక పనిచేయదు.. మోదీ 3.0 ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్

Mana Enadu: దేశంలో ప్రస్తుతం యూ టర్న్(U-Turn) ప్రభుత్వం నడుస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతె(Congress National Spokesperson Supriya Srinathe) అన్నారు. ప్రభుత్వ దురహంకారం ఇక పని చేయదని స్పష్టమైందని ఆమె పేర్కొన్నారు. దేశంపై ప్రభావం…

నేను సేఫ్.. నన్నెవరూ ఆపలేరు : డొనాల్డ్ ట్రంప్

ManaEnadu:రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్డొ డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump)​పై మరోసారి హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఫ్లోరిడాలోని తన గోల్ఫ్ కోర్టులో గోల్ఫ్ ఆడుతుండగా ఓ సాయుధుడు గోల్ఫో కోర్టువైపు తుపాకీ ఎక్కుపెట్టగా సీక్రెట్ ఏజెంట్లు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *