Modi 3.0: దేశంలో NDA దురహంకారం ఇక పనిచేయదు.. మోదీ 3.0 ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్

Mana Enadu: దేశంలో ప్రస్తుతం యూ టర్న్(U-Turn) ప్రభుత్వం నడుస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతె(Congress National Spokesperson Supriya Srinathe) అన్నారు. ప్రభుత్వ దురహంకారం ఇక పని చేయదని స్పష్టమైందని ఆమె పేర్కొన్నారు. దేశంపై ప్రభావం…

నేను సేఫ్.. నన్నెవరూ ఆపలేరు : డొనాల్డ్ ట్రంప్

ManaEnadu:రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్డొ డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump)​పై మరోసారి హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఫ్లోరిడాలోని తన గోల్ఫ్ కోర్టులో గోల్ఫ్ ఆడుతుండగా ఓ సాయుధుడు గోల్ఫో కోర్టువైపు తుపాకీ ఎక్కుపెట్టగా సీక్రెట్ ఏజెంట్లు…

MLC Kavitha|ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు

ED Raids at MLC Kavitha’s House : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ జాయింట్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో ఇద్దరు…

MLC Kavitha: ఇప్పుడు విచారణకు రాలేను…ఈడీకీ ఎమ్మెల్సీ కవిత లేఖ

మన ఈనాడు: ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి సమన్లు పంపి విచారణకు రావాలని ఆదేశించింది. స్పందించిన కవిత తాను విచారణకు ఇప్పుడ రాలేనంటూ ఈడీకి లేఖ రాసింది. సుప్రీంకోర్టు నుంచి తనకు రక్షణ కల్పించే ఉత్తర్వులు ఉన్నాయని తెలిపింది. కేసు పెండింగ్‌లో…

మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు

మన ఈనాడు:గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు నేపథ్యంలో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మాజీ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో…

Telangana: మైనంపల్లికి అన్ని ఆస్తులున్నాయా? రంగంలోకి దిగిన ఈసీ.. విచారణకు ఆదేశం

మ‌న ఈనాడు మైనంపల్లి హనుమంతరావు ఆస్తులపై విచారణ జరిపించాలంటూ ప్రముఖ న్యాయవాది రామారావు లోకాయుక్తాలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. Telangana Elections 2023: మల్కాజిగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే…

Hyderabad: హయత్‌నగర్‌లో అర్థరాత్రి ఉద్రిక్తత.. మధుయాష్కి గౌడ్ ఇంట్లో పోలీసుల తనిఖీలు..

మన ఈనాడు:హయత్‌నగర్‌లో అర్థరాత్రి అలజడి రేగింది. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి గెస్ట్‌ హౌస్‌లో తనిఖీలు చేశారు పోలీసులు. సోదాల్లో రూ. 5.5 లక్షల నగదును గుర్తించి సీజ్ చేశారు. లెక్కలు చెప్పాలని మధుయాష్కిని కోరారు. ఇది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పనే…

Big Breaking: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు..

మన ఈనాడు: తెలంగాణలో  ఐటీ అధికారులు దూకుడు పెంచారు. నిన్నటి వరకు వరుసగా కాంగ్రెస్​ నేతలపై మాత్రమే ఐటి అధికారులు సోదాలు జరిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఐటి దాడులతో రాజకీయ నేతల్లో అలజడి రేపుతుంది. ఈక్రమంలో బీఆర్​ఎస్​నే బీజీపీ…

AP Skill Case: హైకోర్టుకు చంద్రబాబు… బెయిల్‌పై విచారణ వాయిదా

మన ఈనాడు: AP హైకోర్టులో చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో రెగ్యులర్ బెయిల్‌పై మరోసారి విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసులో మెడికల్ గ్రౌండ్స్‌పై నాలుగు వారాల మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబు బయట ఉన్నారు. నవంబర్ 28 న…

హైదరాబాద్‌ కాంగ్రెస్ నేతల ఇళ్ళల్లో ఐటీ సోదాలు

హైదరాబాద్ లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ నేతల ఇళ్ళే టార్గెట్ గా ఐటీ దాడులు చేసింది. కాంగ్రెస్‌ నేత పారిజాత ఇంటిపై ఐటీ దాడులు చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ నేతల ఇళ్ళే టార్గెట్…