తూ.గో : రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ భార్య అనారోగ్యంతో మృతి చెందినట్లు సమాచారం. జైల్ సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు తెలిసింది. ఆమె ఆసుపత్రిలో చేరారన్న కారణంతో రాహుల్ సెలవుపై వెళ్లారు. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
Bahraich : యూపీని వణికిస్తున్న తోడేళ్లు.. దాడులకు అదే కారణమా?
ManaEnadu:ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రాన్ని తోడేళ్లు వణికిస్తున్నాయి. ముఖ్యంగా బహరయిచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సుమారు 50 గ్రామాల ప్రజలు తోడేళ్ల వల్ల క్షణక్షం భయంతో బతుకుతున్నారు. అయితే ఇలా తోడేళ్లు వరుస దాడులకు…