Telangana: బండి సంజయ్​నే CM కావాలి

హైదరాబాద్​: అదిలాబాద్​ జిల్లాలో జరిగిన జనగర్జన సభలో అమిత్​షా సాక్షిగా బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్​నే CM కావాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఒక్కసారిగా సభా వేదికపై మీద నేతలు ప్రజలు ఉత్సహాన్ని చూసి ఆసక్తిగా గమనించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్​ కోరారు.

మన ముఖ్యమంత్రిని ఆయన కొడుకు కేటీఆర్ ఏమైనా చేసిండోనని అనుమానం కల్గుతుందని ఆరోపణలు చేశారు. కేసీఆర్ నాకు గురువు ఆయన నుంచే మాటలు నేర్చుకున్నానని తెలిపారు. నా గురువు క్షేమంగా ఉండాలి. కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. అమలు సాధ్యం కానీ హామీలతో అతి గతీ లేని పరిస్థితుల్లో కాంగ్రెస్​ ఉందన్నారు.రూ.5లక్షల కోట్ల అప్పు తెచ్చి కేసీఆర్ ఏమీ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు.

Related Posts

Madhavi Latha Issue: JC ప్రభాకర్ రెడ్డికి షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు

తాడిపత్రి మాజీ MLA జేసీ ప్రభాకర్‌ రెడ్డి(JC Prabhakar Reddy)కి పోలీసులు షాకిచ్చారు. సినీ నటి మాధవీ లత(Madhavi Latha)పై అసభ్యకరమైన కామెంట్స్ చేసినందుకు ఆయనపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు(Cyberabad Cyber ​​Crime Police) పలు సెక్షన్ల కింద కేసు…

Delhi CM: ఈనెల 19 లేదా 20న ఢిల్లీ సీఎం అభ్యర్థి ప్రమాణం!

అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) ఫలితాలు ఈ నెల 8న వెలువడిన విషయం తెలిసిందే. మొత్తం 70 స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో BJP రికార్డు స్థాయిలో 48 సీట్లు నెగ్గి ఘనవిజయం సాధించింది. అంత వరకూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *