Women’s Day Special : మహిళలపై తెలంగాణ సర్కార్ వరాల జల్లు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day) సందర్భంగా మహిళలను గౌరవిస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అందుకు సంబంధించి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో భారీ ఏర్పాట్లు చేసింది. ఇవాళ సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ సభా వేదికగా.. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 (Indira Mahila Shakti Mission)ను ప్రభుత్వం విడుదల చేయనుంది.

ఇందిరా మహిళా శక్తి మిషన్

ఈ పాలసీ ద్వారా రాష్ట్ర సర్కార్.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని సంకల్పించింది. మహిళల ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన, సంపద సృష్టి ప్రధాన లక్ష్యాలుగా ఈ పాలసీ రూపొందించింది. ఇందులో సభ్యుల కనీస వయసును 18 నుంచి 15కు, గరిష్ట వయసును 60 ఏళ్ల నుంచి 65కు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు 32 జిల్లాల్లో మ‌హిళా సంఘాలు ఏర్పాటు చేయనున్న 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాట్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వర్చువల్‌గా  శ్రీకారం చుట్టనున్నారు.

అద్దె బస్సులకు శ్రీకారం

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *