Warangal BRS| బీఆర్ఎస్‌కు మరో షాక్

Mana Enadu:సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న కొద్దీ బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఉమ్మడి వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆయన సతీమణి ఐనవోలు ఎంపీపీ మధుమతిలు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరారు. రవీందర్ రావు, మధుమతికి కండువా కప్పి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.

ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న కొద్దీ బీఆర్ఎస్‌ (BRS)కు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఉమ్మడి వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు (Marneni Ravinder Rao), ఆయన సతీమణి ఐనవోలు ఎంపీపీ మధుమతిలు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌ (Congress)లో చేరారు. రవీందర్ రావు, మధుమతికి కండువా కప్పి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)ని మార్నేని దంపతులు కలవనున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు (Errabelli Dayakar Rao)కు మార్నేని ప్రధాన అనుచరుడిగా ఉన్నారు.

Related Posts

Madhavi Latha Issue: JC ప్రభాకర్ రెడ్డికి షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు

తాడిపత్రి మాజీ MLA జేసీ ప్రభాకర్‌ రెడ్డి(JC Prabhakar Reddy)కి పోలీసులు షాకిచ్చారు. సినీ నటి మాధవీ లత(Madhavi Latha)పై అసభ్యకరమైన కామెంట్స్ చేసినందుకు ఆయనపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు(Cyberabad Cyber ​​Crime Police) పలు సెక్షన్ల కింద కేసు…

Delhi CM: ఈనెల 19 లేదా 20న ఢిల్లీ సీఎం అభ్యర్థి ప్రమాణం!

అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) ఫలితాలు ఈ నెల 8న వెలువడిన విషయం తెలిసిందే. మొత్తం 70 స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో BJP రికార్డు స్థాయిలో 48 సీట్లు నెగ్గి ఘనవిజయం సాధించింది. అంత వరకూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *