Big Breaking: గచ్చిబౌలిలో పట్టుబడిన నోట్ల కట్టల గుట్టలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులకు పట్టుబడుతున్న నోట్ల కట్టలను గుట్టలుగా పేరుస్తున్నారు. తాజాగా హైదరాబాద్​లోని గచ్చిబౌలి పోలీసులు పట్టుబడిన నగదు పోలీస్​ స్టేషన్​లోనే రూ.500నోట్ల కట్టల బండిల్స్​ టేబుల్​పై పేర్చారు.
కొండాపూర్​ బోటానికల్​ రోడ్​ బ్రెజా కారులో పెద్ద ఎత్తున నగదు తరలిస్తున్నారనే సమాచారంతో ఎస్వోటీ, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా జరిపిన సోదాల్లో రూ.5కోట్ల మేర పట్టుబడింది. ఎక్కడి నుంచి తరలిస్తున్నారనే అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

ఓ ప్రధాన వ్యాపారవేత్తకు సంబంధించిన సోమ్ముగా గుర్తించిన పోలీసులు ఎన్నికల సమయంలో ఇంత పెద్దమొత్తంలో నగదు తరలించాల్సిన అవసరం ఏంటి అని దర్యాప్తు సాగిస్తున్నారు. ప్రధాన రాజకీయపార్టీ నాయకుడితో సంబంధాలు ఉన్నాయనే అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు. ఐటీ అధికారులకు సమాచారం అందించి క్యాష్​ అప్పగించారు.

 

Related Posts

RGకర్ డాక్టర్ కేసు.. దోషిగా సంజయ్‌ రాయ్‌.. రేపే శిక్ష ఖరారు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్​జీ కర్ ఆస్పత్రి (RG Kar Hospital) ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం కేసులో కోల్‌కతాలోని సీల్దా కోర్టు శనివారం సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి జనవరి…

IMD Report: దేశంలో ప్రకృతి ప్రకోపం.. గత ఏడాది 3200 మంది మృతి

భారత్‌(India)లో ప్రకృతి వైపరీత్యాలు(Natural Calamities) ఈ మధ్య తీవ్రంగా ప్రతాపం చూపుతున్నాయి. తాజాగా దేశంలో ప్రకృతి వైపరీత్యాల ద్వారా 3200 మంది మరణించారని భారత వాతావరణ వార్షిక నివేదిక(Indian Meteorological Annual Report-2024) పేర్కొంది. ఇందులో అత్యధికంగా పిడుగుల ద్వారా 1374…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *