Kishan Reddy|కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాం

Mana Enadu|తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్రప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించట్లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.

ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ అమలు చేయట్లేదని పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తమన్నారు.. ఎవరికీ ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా సిఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మానుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయం బీజేపినే అని ఆయన స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలపై అడుగడుగునా కాంగ్రెస్ ను నిలదీస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉందని ఆయన పేర్కొన్నారు.

Related Posts

బాలయ్య ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘ఆదిత్య 369’ రీరిలీజ్ డేట్ ఫిక్స్

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అత్యంత ప్రతిష్ఠాత్మంగా తీసుకుని నటించిన చిత్రం ‘ఆదిత్య 369(Aditya 369)’. ఇది ఇండియన్ సినిమాలోనే ఫస్ట్ టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్(First Time Travel Science Fiction) మూవీ. దిగ్గజ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు(Srinivasa Rao) 1991లో…

Vishwambhara: వింటేజ్ లుక్‌లో మెగాస్టార్.. ‘విశ్వంభర’ నుంచి ఫొటో రివీల్!

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi).. ఆరుపదుల వయసులోనూ కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా అదే ఉత్సాహంతో నటిస్తున్నారు. వరుసబెట్టి మరీ సినిమాలు చేసేస్తున్నారు. అటు ఆయన వేసే స్టెప్పులకూ తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తాజాగా ఆయన బింబిసార ఫేమ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *