ఉప్పల్ ప్రెస్ క్లబ్ మట్టి విగ్రహాలు పంపిణి

ఉప్పల్ :  ఉప్పల్ ప్రెస్ క్లబ్  ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి  సుభాష్ రెడ్డి హాజరయ్యారు.

మట్టి గణపతి విగ్రహాలను భక్తులకు పంపిణీ చేసి..పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని కోరారు.

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవ కార్యక్రమాలు చేయడాన్ని అభినందించారు.

కార్యక్రమంలో ఉప్పల్ సర్కిల్ CI గోవింద రెడ్డి, ప్రెస్ క్లబ్ జర్నలిస్టు సోదరులు, బి ఆర్ ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గరిక సుధాకర్, వేముల సంతోష్ రెడ్డి, అన్య వెంకటేష్, నాయబు వెంకట్రావు, వెంకటేశ్వర్ రెడ్డి, స్వీట్ హౌస్ రాజు, సత్యపల్ రెడ్డి, జహంగీర్,శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

 

Related Posts

Khammam|OPS సాధనే ఎజెండా..ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధభేరి

ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసా ఇవ్వలేని ఏకీకృత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వ్యతిరేకిస్తూ.. మార్చి 2న ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధ భేరీ మోగించనున్నామని సిపిఎస్ఇయు ఖ‌మ్మం జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ప్రకటించారు. యుద్ధభేరి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా…

Chintakani: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

–నరేష్​ చిట్టూరి ManaEnadu:మున్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ సిబ్బంది చింతకాని మండల తహశీల్దార్​ కార్యాలయానికి తరలించారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రతిరోజు వందల సంఖ్యలో మున్నేటి గర్భంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు కొరడా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *