తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తుంది

ఉప్పల్:తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా మీర్ పేట్ HB కాలనీ డివిజన్ తిరుమల నగర్ కాలనీ లో ఉప్పల్ BRS MLA అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి జాతీయజెండా ఎగరవేశారు

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు , కొత్త రాష్ట్రమైన తెలంగాణ దేశంలోనే అభివృద్ధిలో ముందున్నదని అన్నారు, సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ దేశంలోని నెంబర్ వన్ గా నిలిచింది అన్నారు, తెలంగాణ ప్రజలు జాతీయ సమైక్యతకు చిహ్నం అని అన్నారు, దేశ సమగ్రత సమైక్యతకు తెలంగాణ పాటుపడుతున్నదని అన్నారు..

 

ఈ కార్యక్రమంలో మీర్ పేట్ HB కాలనీ డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి,BRS నాయకులు జంపాల్ రెడ్డి,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

Khammam|OPS సాధనే ఎజెండా..ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధభేరి

ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసా ఇవ్వలేని ఏకీకృత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వ్యతిరేకిస్తూ.. మార్చి 2న ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధ భేరీ మోగించనున్నామని సిపిఎస్ఇయు ఖ‌మ్మం జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ప్రకటించారు. యుద్ధభేరి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా…

Chintakani: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

–నరేష్​ చిట్టూరి ManaEnadu:మున్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ సిబ్బంది చింతకాని మండల తహశీల్దార్​ కార్యాలయానికి తరలించారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రతిరోజు వందల సంఖ్యలో మున్నేటి గర్భంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు కొరడా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *