అమరావతి:మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కీలకమైన సీమెన్స్ సంస్థ మాజీ ఎండీ సుమన్ బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో చంద్రబాబుది ఏ తప్పూ లేదని… అవన్నీ నిరాధార ఆరోపణలేనని వ్యాఖ్యానించారు. ఆధారాలేం లేకుండానే అరెస్టుకు పూనుకున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. సీమెన్స్ సంస్థకు రూ.370కోట్లు చెల్లించకుండానే చెల్లించినట్లు పత్రాలు సృష్టించారనే ఆరోపణలపై బాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏ ఆధారాల్లేవని మాజీ ఎండీ చెప్పడంతో జగన్ కావాలనే అరెస్టు చేశారని.. ఇంతకంటే సాక్ష్యమేం కావాలంటూ తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి.
Assembly Seats: త్వరలో ఏపీ, తెలంగాణలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు!
రాష్ట్రాల అసెంబ్లీ స్థానల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాలు (Telangana Assembly Seats) పెరగవచ్చని తెలుస్తోంది. ఏపీలో 50 (AP Assembly Seats), తెలంగాణ(Telangana)లో 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది…