TDP|ఏపీలో మరో సంచలనం..అంగన్ వాడీ టీచర్ MLA

Mana Enadu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేనివిధంగా అధికార పార్టీ కేవలం 142 స్థానాల్లో ఓటమి చెందింది.

 కీలక నేతలను కాదని సాధరణ నేత రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందాడు. కాగా అల్లూరి జిల్లా రంపచోడవరం (Rampa Chodavaram MLA)నియోజకవర్గంలో ఓ సాధరణ మహిళ ఎమ్మెల్యేగా గెలుపొందింది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మిర్యాల శిరీషా దేవి(Miriyala Sirisha Devi) అనూహ్య విజయం సాధించింది. ఎవరు ఊహించని విధంగా వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మీపై 9,139 ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందారు. పెద్దగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్‌లేని ఓ అంగన్ వాడీ టీచర్‌ను గెలిపించిన ఘనత రంపచోడవరం ఓటర్లకు దక్కింది. కాగా ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాల్లో ఘన విజయం సాధించగా అధికార వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది.

Related Posts

KCR Health Update: కేసీఆర్ ఆరోగ్యంపై బులిటెన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?

తెలంగాణ(Telangana) మాజీ సీఎం, BRS పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) గురువారం తీవ్ర అనారోగ్యానికి(Illness) గురైన సంగతి తెలిసిందే. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆసుపత్రి(Somajiguda Yashoda Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా కేసీఆర్…

Edgbaston Test: శెభాష్ శుభ్‌మన్.. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో డబుల్ సెంచరీ

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌(Edgbaston, Birmingham) లో జరుగుతున్న ఇంగ్లండ్‌(England)తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) సూపర్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. రెండో రోజు టీ విరామం(Tea Break) వరకు 265 నాటౌట్‌తో అజేయంగా నిలిచిన గిల్,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *