TDP|ఏపీలో మరో సంచలనం..అంగన్ వాడీ టీచర్ MLA

Mana Enadu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేనివిధంగా అధికార పార్టీ కేవలం 142 స్థానాల్లో ఓటమి చెందింది.

 కీలక నేతలను కాదని సాధరణ నేత రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందాడు. కాగా అల్లూరి జిల్లా రంపచోడవరం (Rampa Chodavaram MLA)నియోజకవర్గంలో ఓ సాధరణ మహిళ ఎమ్మెల్యేగా గెలుపొందింది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మిర్యాల శిరీషా దేవి(Miriyala Sirisha Devi) అనూహ్య విజయం సాధించింది. ఎవరు ఊహించని విధంగా వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మీపై 9,139 ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందారు. పెద్దగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్‌లేని ఓ అంగన్ వాడీ టీచర్‌ను గెలిపించిన ఘనత రంపచోడవరం ఓటర్లకు దక్కింది. కాగా ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాల్లో ఘన విజయం సాధించగా అధికార వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *