మన ఈనాడు: 20ఏళ్లుగా గులాబీ జెండా ఎత్తారు..తెలంగాణ సాధించాక పదవుల ఆశించకుండా సుపరిపాలన అందాలని కోరుకున్నారు.. కానీ ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అవలంభిస్తున్న తీరు ఉద్యమకారులను చులకన చేసి చూస్తుందని వాపోయ్యారు.
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా మూకుమ్మడిగా రాజీనామాలు చేసి బీఆర్ఎస్ అభ్యర్థికి గుబులు రేపారు. జనంపల్లి వెంకటేశ్వరరెడ్డి, గరిక సుధాకర్ల ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉప్పల్ కాంగ్రెస్ అభ్యర్థి మందముల పరమేశ్వరరెడ్డి విజయం కోసం కృషి చేసి గెలపించుకుంటామని చెప్పారు. 100మంది ఉద్యమకారులు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరారు.కొండల్రెడ్డి, వనంపల్లి గోపాల్రెడ్డి, బండ వినేష్రెడ్డి, కొంగల శ్రీధర్, నరసింహ, నానాపురం వంశీ, ఎండీ సర్పరాజ్, చందు, అశోక్ లతోపాటు మరికొంతమంది కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.
Chintakani: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత
–నరేష్ చిట్టూరి ManaEnadu:మున్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ సిబ్బంది చింతకాని మండల తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రతిరోజు వందల సంఖ్యలో మున్నేటి గర్భంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు కొరడా…