Kamineni:తలసేమియా వ్యాధికి..కామినేనిలో చికిత్స

Mana Enadu: ప్రపంచాన్ని వణికిస్తున్న తలసేమియా వ్యాధి రోగులు తీవ్ర ఆందోళన పడుతున్నారు. జన్యుసమస్యతోపాటు ఎర్ర రక్తకణాలకు సంబంధించిన ప్రమాదకరమైన వ్యధిగా నిర్ధారించడం జరిగింది.

Kamineni: ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా తలసేమియా(talasemia) వ్యాధి నివారణ దిశగా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకోచ్చారు.తలసేమియా అత్యంత ప్రమాదకరమైన జన్యుసమస్య అని డా. సచిన్ జాదవ్​(Doctor Sachin​ Jadav)అన్నారు. రక్తంలోని ఎర్ర రక్త కణాలను సంబంధించిన వ్యాధితో రోగులు అనారోగ్యం భారీన పడి ప్రమాదకమైన పరిస్థితుల్లోకి వెళ్లే పరిస్థతి నెలకొందన్నారు.

ప్రధానంగా రెండు రకాలుగా తలసేమియా వ్యాధి ఉంటుందన్నారు. తల్లిదండ్రుల నుండి పిల్లలకు వారసత్వంగా సంక్రమించే వ్యాధిగా గుర్తించడం జరిగిందన్నారు. వీటితోపాటు విపరీతమైన అలసట నీరసంగా ఉంటుంది. చర్మం పాలిపోవడం ముఖం ఆకారంలో మార్పులు ఎదుగుదల లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. ఇటువంటి జబ్బులకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రల్లో కామినేని హాస్పిటల్ డాక్టరు వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *