GHMC ఇన్‌చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలి

Mana Enadu: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ మూడు రోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలికి తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.

Related Posts

Amarnath Yatra-2025: భారీ వర్షాలతో అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత

జమ్మూ కశ్మీర్‌(Jammu and Kashmir)లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల(Heavy Rains) కారణంగా అమర్‌నాథ్ యాత్ర(Amarnath Yatra-2025)ను ఈరోజు (గురువారం) నిలిపివేసినట్లు జమ్మూ కశ్మీర్ సమాచార శాఖ(J&K Information Department) ప్రకటించింది. పహల్గామ్(Pahalgham), బాల్తాల్ బేస్ క్యాంపు(Baltal Base…

Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్

తెలంగాణ(Telangana)లో స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections)కు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం రేవంత్(CM Revanth) సర్కాన్ ప్రణాళికలు చేపడుతోంది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామ పంచాయతీలు(Panchayats), MPTCలు, ZPTC, వార్డు స్థానాల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *