మహిళలతోనే దేశం ఆర్థికాభివృద్ధి: ఉప్పల్​ ఎమ్మెల్యే బండారి

మన Enadu: మహిళలతోనే దేశం ఆర్థికాభివృద్ధి సాధించడం సాధ్యం అవుతుందని ఉప్పల్​ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. గ్రేటర్​ హైదరాబాద్​ కాప్రా సర్కిల్​ మల్లాపూర్​ డివిజన్​ కేంద్రంలోని అశోక్​నగర్​ కాలనీలో మంగళవారం ముందుస్తు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

హక్కుల కోసం పోరాడి సమాజంలో తనకంటూ ప్రత్యేమైన స్థానం కోస ఉద్యమ మహిళలందరిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారని తెలిపారు. చరిత్రలో మహిళలు సమానత్వం కోసం పోరాడారని పేర్కొన్నారు. మహిళలు విజయవంతంగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు నాయకత్వం వహించే వరకు ఎత్తుకు ఎదుగుతున్నారన్నారు.
ఈ కార్యక్రమము లో మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ,హౌసింగ్ బోర్డు కార్పొరేటర్ ప్రభు దాస్ మరియు ప్రెసెడెంట్ మదన్ ,RP సుజాత ,జగన్ ,వాసు ,లంబు శ్రీనివాస్ ,శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు .

Related Posts

Khammam|OPS సాధనే ఎజెండా..ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధభేరి

ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసా ఇవ్వలేని ఏకీకృత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వ్యతిరేకిస్తూ.. మార్చి 2న ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధ భేరీ మోగించనున్నామని సిపిఎస్ఇయు ఖ‌మ్మం జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ప్రకటించారు. యుద్ధభేరి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా…

Chintakani: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

–నరేష్​ చిట్టూరి ManaEnadu:మున్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ సిబ్బంది చింతకాని మండల తహశీల్దార్​ కార్యాలయానికి తరలించారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రతిరోజు వందల సంఖ్యలో మున్నేటి గర్భంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు కొరడా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *