GHMC ఇన్‌చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలి

Mana Enadu: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ మూడు రోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఆమ్రపాలికి తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.

Share post:

లేటెస్ట్