AP – పైరవీలతో కాదు.. ప్రజల్లో ఉంటేనే టికెట్.. మొహమాటం లేకుండా చెప్పేస్తున్న అధిష్ఠానం
ఏపీలో కూడా ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. గడిచిన నాలుగేళ్లు ఒక లెక్క.. ఈ ఎనిమిది నెలలు మరో లెక్క. అందుకే అన్ని పార్టీల అధినేతలు బుర్రలకు పదును పెడుతున్నారు. రానున్న ఎన్నికలలో మళ్లీ గెలవాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేల పనితీరు ఎలా…
చంద్రబాబు కొత్త విజన్ – వైసీపీ చేతికి అస్త్రం
టీటీడీ అధినేత చంద్రబాబు నూతన విజన్ ఆవిష్కరించారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆ విజన్ హాట్ టాపిక్ గా మారింది. విశాఖలో స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆ డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించారు. ఆవిష్కరణ కోసం టీడీపీ…
కార్ల కంపెనీ సంచలనం.. ఒక్కరోజులోనే రూ. 3.2 లక్షల కోట్ల లాభం.
సాధారణంగా స్టాక్ మార్కెట్లలోకి ఏదైనా షేరు ఎంట్రీ ఇచ్చిన తొలి రోజు ఎంత పెరగొచ్చు.. మహా అయితే గరిష్టంగా 50 శాతం వరకు పెరిగి లిస్ట్ అవ్వొచ్చేమో. కానీ ఇక్కడ ఒక స్టాక్ ఏకంగా 255 శాతం పెరిగింది. అంతే ఆ…
Education: ఒత్తిడిని ఎదుర్కోవాలని విద్యార్థులకు చెప్పండి!
మారుతున్న కాలానికి అనుగుణంగా తమ ప్రభుత్వం విద్యావ్యవస్థలో మార్పులను తీసుకువస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తాజాగా వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తమ ప్రభుత్వం విద్యావ్యవస్థలో మార్పులను తీసుకువస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తాజాగా వెల్లడించారు.…
ఏపీ ఉన్నత విద్యలో గేమ్ ఛేంజర్. సర్కార్ మరియు ఆన్లైన్ కోర్సు సంస్థ ఎడెక్స్ మధ్య ముఖ్యమైన ఒప్పందం.
ఏపీలో భారీ ఎత్తున విద్యాసంస్కరణలను అమలు చేస్తున్న ప్రభుత్వం ఇందులో భాగంగా ఇవాళ మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నతవిద్యలో విద్యార్ధులకు ప్రపంచస్థాయి కోర్సులు అందించే లక్ష్యంతో ప్రముఖ ఆన్ లైన్ కోర్సుల సంస్ధ ఎడెక్స్ తో కీలక ఒప్పందం చేసుకుంది.…
New Education Policy:అమెరికాలో భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేక కోర్సులు
భారతీయ విద్యార్థుల కోసం అగ్రరాజ్యం అమెరికా (America) ప్రత్యేక కోర్సులు రూపొందించింది. మన దగ్గర 2020లో ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానాని (New Education Policy) కి అనుగుణంగా ఇండియన్ స్టూడెంట్స్ కోసం ఇలా స్పెషల్ కోర్సు (Specialised Courses) లకు…
వచ్చే ఏడాది నుంచి కర్ణాటకలో జాతీయ విద్యా విధానం-2020ని రద్దు
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది 2024-25 విద్యా సంవత్సరం నుంచి కర్ణాటకలో జాతీయ విద్యా విధానం-2020ని రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. మంగళవారం జరిగిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి…
విద్యార్థి కేంద్రీకృతంగా ఉన్నత విద్య
విద్యార్థి కేంద్రీకృతంగా ఉన్నత విద్యలో బోధన జరగాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీ నిమ్మ వెంకటరావు అన్నారు. వర్సిటీలో గురువారం నిర్వహించిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీవోఎస్) చైర్మన్లు, సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత మూడేళ్లలో…
Foxconn: తెలంగాణలో ఫాక్స్కాన్ మరో రూ.3,318 కోట్లు పెట్టుబడి.. కేటీఆర్ హర్షం
తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఇప్పటికే సిద్ధమైన దిగ్గజ సంస్థ ఫాక్స్కాన్ మరో కీలక ప్రకటన చేసింది. గతంలో ప్రకటించిన పెట్టుబడికి అదనంగా మరో 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.…
ఎయిరిండియా.. భలేగా మారిపోయిందయా
న్యూఢిల్లీ: భారత్కు చెందిన ప్రముఖ పౌర విమానయాన సంస్థ ఎయిరిండియా.. సరికొత్తగా తయారుకానుంది. ఎయిరిండియా విమానాలన్నీ కలర్ఫుల్గా మారిపోనున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా తన మార్కెటింగ్ స్ట్రాటజీని తీర్చిదిద్దుకుంటోందా కంపెనీ యాజమాన్యం. ప్రయాణికులను మరింత ఆకట్టుకునేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా-…






