కాల్పులతో దద్దరిల్లిన ఏటూరు నాగారం.. ఏడుగురు మావోయిస్టులు మృతి

ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. చల్పాక అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీ స్థాయిలో కాల్పులు చోటచేసుకున్నాయి. ఈ భారీ ఎన్​కౌంటర్​లో (encounter) ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటనతో తెలంగాణలో (Telangana…

PM Vishwakarma Yojana: చేతివృత్తిదారులారా ఇది తెలుసా? 5% వడ్డీతో రూ.3లక్షల లోన్

చేతి వృత్తిదారుల(Handcrafters)ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2023లో ‘ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన(PM Vishwakarma Yojana)’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం(scheme) ద్వారా సొంతంగా వ్యాపారం చేసుకోవాలి అనుకునేవారు కేవలం 5% వడ్డీ(Interest)తో రూ.3 లక్షల వరకు…

CM Revanth: అప్పుడు వరి వేస్తే ఉరి.. ఇప్పుడు రూ.500 బోనస్

ఓ రైతు బిడ్డగా పాలమూరు రైతుల కష్టాలు తనకు తెలుసని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) అన్నారు. రైతులు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడవద్దని సూచించారు. రుణమాఫీపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (KCR) సిద్ధమా…

Israel-Gaza War: వైమానిక దాడులతో దద్ధరిల్లిన గాజా.. 40 మంది మృతి

వైమానికి దాడులతో మరోసారి గాజా(Gaza) దద్ధరిల్లింది. శనివారం ఇజ్రాయెల్(Israel) జరిపిన ఈ దాడుల్లో 40 మందికిపైగా మృతి చెందారు. ఇందులో 23 మంది పాలస్తీనియన్లు ఉన్నారు. గాజా(Gaza City) సిటీలో 17 మంది, జబాలియాలో ఒకరు, ఖాన్‌ యూనిస్‌లో ముగ్గురు వరల్డ్‌…

తుఫాన్​ ఎఫెక్ట్​.. చెన్నై ఎయిర్​పోర్ట్​ మూసివేత

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఫెంగల్ తుఫాను (Cyclone Fengal) తీవ్రతరమైంది. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెన్నై ఎయిర్‌పోర్టును (chennai airport) తాత్కాలికంగా మూసివేశారు. శనివారం సాయంత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల…

‘ఫెయింజల్‌’ ఎఫెక్ట్‌.. చెన్నై జలమయం.. ఏపీలో భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా మారి పుదుచ్చేరి, తమిళనాడు తీరాల వైపు బలంగా దూసుకొస్తోంది. ఈ తుపానుకు ‘ఫెయింజల్‌’ తుపాను (Cyclone Fengal) అని భారత వాతావరణ శాఖ నామకరణం చేసింది. మరికొన్ని గంటల్లో ఇది తీరాన్ని తాకే అవకాశం ఉందని..…

అలా చేస్తే యుద్ధం ముగిస్తాం.. జెలెన్​ స్కీ కీలక వ్యాఖ్యలు

రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం (Russia–Ukraine War) ఆగడంలేదు. రెండున్నరేళ్ల సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ పోరులో ఇరు దేశాలకు చెందిన సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఉక్రెయిన్​ (Ukraine) కకావికలమైంది. వేలాది మంది చనిపోయారు. లక్షల కోట్ల విలువైన ఆస్తి నష్టం…

టీటీడీ సంచలన నిర్ణయం.. ఇక నుంచి వాటిపై నిషేధం

తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) సంచలన నిర్ణయం తీసుకుంది. స్వామి దర్శనానికి వచ్చిన వారు వ్యవహరించాల్సిన తీరుపై తాజాగా ఓ తీర్మానం చేసింది. ఇక నుంచి తిరుమల (Tirumala Temple) కొండపై రాజకీయ ప్రసంగాలు చేయకూడదనే నిబంధనను నేటి…

రైతులకు గుడ్ న్యూస్.. ఆ 3 లక్షల మందికి నేడే రుణమాఫీ

తెలంగాణ రైతులకు శుభవార్త. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన రుణమాఫీ (Rythu Runa Mafi) నగదును నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేయనున్నారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్​నగర్ వేదికగా రైతులపై ఆయన వరాల జల్లు కురిపించనున్నారు.…

‘వారు అయోధ్య రామ మందిరంలోకి రావొద్దు’

అయోధ్య శ్రీ బాలక్ రామ్ మందిరం(Ayodhya Ram Mandir)లోకి అనుమతిపై తాజాగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కీలక ప్రకటన జారీ చేసింది. రామాలయ పూజారుల్లో ఎవరి కుటుంబంలోనైనా జనన, మరణాలు సంభవించినప్పుడు మలిన పడిపోయిన ఆ పూజారి రామ…