PM Modi Speech: అణు బెదిరింపులకు భయపడేది లేదు.. పాకిస్థాన్‌కు మోదీ వార్నింగ్

79వ స్వాతంత్ర్య దినోత్సవం(Independence Day) సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), పొరుగుదేశం పాకిస్థాన్‌(Pakistan)కు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్ నుంచి వస్తున్న అణు బెదిరింపుల(nuclear threats)ను భారత్ ఎంతమాత్రం సహించబోదని ఆయన స్పష్టం…

Ceasefire: భారత్, పాకిస్థాన్ మధ్య సీజ్‌ఫైర్ కొనసాగింపు

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు(India, Pakistan War Crisis) నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాలు ఆయుధాలకు పనిచెప్పాయి. దీంతో ఇండియా-పాకిస్థాన్ మధ్య మరో వార్(War) తప్పదని అంతా భావించగా..…