APL-2025: నేటి నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ షురూ

విశాఖ ACA-ADCA స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్ (Andhra Premier League-4) నేటి (ఆగస్టు 8) నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో ఏడు జట్లు తలపడతాయని ఏపీఎల్‌ ఛైర్మన్‌ సుజయ్‌ కృష్ణ రంగారావు(Chairman Sujay Krishna Ranga Rao) తెలిపారు.…