Air India Plane Accident: విమాన ప్రమాదంపై గుజరాత్ సర్కార్ కీలక ప్రకటన
అహ్మదాబాద్(Ahmadabad)లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం(Air India flight accident)పై గుజరాత్ ప్రభుత్వం(Gujarat Govt) కీలక ప్రకటన చేసింది. మరణంలో మరణించిన వారి సంఖ్య 275కు చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ(Health Department) ప్రకటించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు…
Plane Crash: ఎయిరిండియా ప్రమాదంలో 265 మంది మృతి.. స్పందించిన అమెరికా
అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కూలిన(Air India plane crash)ఘటనపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) స్పందించారు. ‘భారత్(India) చాలా పెద్ద, బలమైన దేశం. ఈ పరిస్థితిని వాళ్లు సమర్థవంతంగా ఎదుర్కోగలరు. అయితే మా నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా తక్షణమే…