Air India plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదంపై నిరాధార ఆరోపణలు చేయొద్దు: AAIB

అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన(Air India plane Crash Incident)పై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఇచ్చిన నివేదిక(Report)పై విభిన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏఏఐబీ స్పందించింది. ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని, దీనిపై…

విమాన ప్రమాదంలో కుట్రకోణం? 2 ఇంజిన్లు ఒకేసారి ఆగిపోవడంపై అనుమానం

ఎయిరిండియా(Air India)కు చెందిన ఏఐ 171 విమానం అహ్మదాబాద్‌(Ahmadabad)లో కుప్పకూలి 260 మంది మృతి చెందడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఓ మెడికల్…

Air India plane crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మృతదేహాల గుర్తింపు పూర్తి!

ఈ నెల 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌(Ahmadabad)లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన(Air India plane crash) విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతులు, DNA పరీక్షలు, మృతదేహాల గుర్తింపు ప్రక్రియ గురించి తాజాగా అహ్మదాబాద్‌ సివిల్‌ హాస్పిటల్‌(Ahmedabad Civil Hospital) కీలక ప్రకటన…

Air India Plane Crash: విమాన ప్రమాదంపై తొలిసారి స్పందించిన టాటాసన్స్ ఛైర్మన్

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న ఎయిరిండియా విమానం కుప్పకూలిన(Airindia Plane Crash) విషయం తెలిసిందే. ఈ పెను విషాదంలో మొత్తం 279 మంది మరణించారు. ఇప్పటికీ మరణించిన వారి ఆచూకీని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 204 మంది మృతదేహాలను…

Air India Plane Crash: ఫ్లైట్ క్రాష్ ఘటనలో మొత్తం 202 మృతదేహాల గుర్తింపు

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌(Ahmadabad)లో జూన్‌ 12న జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం(Air India Plane Crash) ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఆ ఘోర దుర్ఘటనలో మొత్తం 279 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం జరిగి వారం…

Air India Plane Crash: విమాన ప్రమాదం.. 125 మృతదేహాల డీఎన్‌ఏ గుర్తింపు  

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన(Air India Plane Crash) ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది శరీరాలను గుర్తించడం ప్రస్తుతం ఫోరెన్సిక్ వైద్యులకు కత్తిమీద సాముగా మారింది. ప్రమాదంలో మృతదేహాలు తీవ్రమైన కాలిపోయే స్థితిలో ఉండటంతో కణజాలం (Tissue) ద్వారా DNA పరీక్షలు…

Air India: విమాన ప్రమాదం.. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల అదనపు సాయం

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా కూలిన ఘటన(Air India crash incident)లో ఫ్లైట్‌లోని 241 మందితోపాటు అది కూలిన భవనంలోని మెడికోలు 33 సహా మొత్తం 274 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి…

Ahmedabad Plane Crash: ఎలా బ్రతికి బయటపడ్డాడో చెప్పిన మృత్యుంజయుడు

అహ్మదాబాద్‌ (Air India Plane Crash)లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి విశ్వాస్‌ కుమార్‌ రమేశ్‌ (42) (Vishwash Kumar Ramesh) అనే వ్యక్తి అనూహ్య రీతిలో ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. గాయాలతో ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స…