Godavari River: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

తెలంగాణలోని భద్రాచలం(Bhadrachalam) వద్ద గోదావరి నది(Godavari River) ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం రాత్రి 9 గంటల సమయానికి గోదావరి నీటి మట్టం 48 అడుగులపైకి చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ(Issue of second hazard warning) చేశారు.…