100 మంది ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది: Rajnath Singh

‘ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor)’లో 100 మంది ఉగ్రవాదులు(Terrorists) హతమైనట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈరోజు ఉదయం కేంద్రం అఖిలపక్ష భేటీ(All-party meeting) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించిన వివరాలను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(Defense Minister Rajnath…

Budget Sessions: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Parliaments Budget Sessions) నేటి (జనవరి 31) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రేపు (ఫిబ్రవరి 1)…